Saturday, April 20, 2024

Breaking: ఈసారి ముందుగానే రుతుప‌వ‌నాలు.. ఎల్లుండి అండ‌మాన్‌లోకి ప్ర‌వేశం..

దేశంలోకి రుతుప‌వ‌నాలు ఈసారి ముందుగానే వస్తున్నాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఎల్లుండి (ఆదివారం) అండ‌మాన్‌లోకి ప్ర‌వేశించే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ సారి సాధార‌ణం కంటే భారీ స్థాయిలో వ‌ర్ష‌పాతం న‌మోదు అవుతుంద‌ని కూడా ఇంత‌క‌ముందే వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్ప‌టికే సాగు ప‌నుల్లో నిమ‌గ్న‌మైన రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement