Thursday, April 25, 2024

సోషల్ స్టేటస్ కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టొద్దు.. ప్రధాని మోడీ

సోషల్ స్టేటస్ కోసం పిల్లలపై ఒత్తిడి పెట్టొద్దని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. విద్యార్థులతో ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ నిర్వహించారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… పరీక్షా పే చర్చలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల ఒత్తిడిని ప్రధానిమోడీ క్రికెట్ తో పోల్చారు. విద్యార్థులు సామర్థ్యాలను తక్కువ చేసుకోరాదన్నారు. జీవితంలో టైం మేనేజ్ మెంట్ అతి ప్రధానమైనదన్నారు. మీ తల్లుల నుంచి టైం మేనేజ్ మెంట్ నేర్చుకోవాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement