Friday, March 29, 2024

Breaking: దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు హైకోర్టుకు బదిలీ

దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈసందర్భంగా దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ విచారణకు సైబరాబాద్ మాజీ సీపీ సజ్జనార్ హాజరయ్యారు. దిశ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేశారు. తదుపరి విచారణ హైకోర్టు కొనసాగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement