Tuesday, April 23, 2024

Breaking: హిజాబ్ వివాదంపై.. సుప్రీంకోర్టులో జడ్జీల భిన్నాభిప్రాయాలు

హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ తీర్పులో ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును జస్టిస్ హేమంత గుప్తా సమర్థించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా తోలిపుచ్చారు. హిజాబ్ ను సమర్థిస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ గుప్తా తోసిపుచ్చారు. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement