Thursday, April 25, 2024

Dhaka 2nd ODI : ఇండియా టార్గెట్ 272 పరుగులు

ఢాకాలో బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లాదేశ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఓపెనర్లు బ్యాటింగ్ లో విఫలమైనప్పటికీ ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్లు నిలకడగా ఆడి స్కోరును పరుగులు పెట్టించారు. బంగ్లాదేశ్ జట్టు బ్యాట్స్ మెన్లు మహ్మదుల్లా 77 పరుగులు, మెహిదీ హసన్ మీర్జా వీరోచిత‌మైన బ్యాటింగ్ తో 100 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. భార‌త్ జ‌ట్టు విజ‌య ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే 272 ప‌రుగులు చేయాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement