Saturday, April 20, 2024

ముగిసిన అఖిల‌ప‌క్ష స‌మావేశం.. టిడిపి ఎంపీలు ఏం అన్నారంటే ..

అమ‌రావ‌తిని ఏపీ రాజ‌ధానిగా కొన‌సాగించేలా చూడ‌మ‌ని కోరామ‌ని టిడిపి ఎంపీలు క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర‌కుమార్, గ‌ల్లా జ‌య‌దేవ్ తెలిపారు..ఢిల్లీలో అఖిల‌ప‌క్ష స‌మావేశం ముగిసిన అనంత‌రం వారు మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెట్రోల్ ..డీజిల్ ధ‌ర‌లు త‌గ్గించ‌లేద‌ని ఈ మీటింగ్ లో తెలిపామ‌ని వివ‌రించారు. విశాఖ ఉక్కుతో పాటు ప‌లు సంస్థ‌ల ప్రైవేటీక‌ర‌ణ వ‌ద్ద‌ని కోరిన‌ట్లు చెప్పామ‌న్నారు. వీటితో పాటు ఒమిక్రాన్ కరోనా వేరియంట్ పైనా చర్చించాం అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement