Saturday, April 20, 2024

కొత్త‌గా 215క‌రోనా కేసులు..

నేడు భార‌త్ లో కొత్త‌గా 215క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,72,068 కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 01 మందికి కరోనాతో మరణించగా, మొత్తం సంఖ్య 5,30,615 కు చేరిందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,982 కు చేరింది. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 89 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 355 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,41,36,116 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2.19 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక నిన్న ఒక్క రోజే 53,295 మందికి మాత్రమే వ్యాక్సిన్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement