Friday, April 19, 2024

క‌రోనా కేసుల అప్ డేట్ ..

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఎక్కువ‌వుతున్నాయి. కాగా దేశంలో కొత్త‌గా 8,309 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దాంతో నిన్న 236మంది ప్రాణాలు కొల్పోయారు..క‌రోనా నుండి 9,905మంది కోలుకున్నార‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 544 రోజుల క‌నిష్ట‌స్థాయికి చేరుకున్నాయి. కాగా క‌రోనా చికిత్స‌ని 1,03,859 మంది తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,40,08,183 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4,68,790 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 64,02,91,325 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement