Thursday, April 25, 2024

క‌రోనా కేసుల అప్ డేట్ ..

దేశంలో 99,976మంది ఆసుప్ర‌తులు, హోం క్వారంటైన్ల‌లో క‌రోనాకి చికిత్స తీసుకుంటున్నారు. నిన్న క‌రోనా నుండి 8,612మంది కోలుకోగా ఇప్ప‌టి వ‌ర‌కు 3,40,45,666 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.ఇక భార‌త్‌లో కొత్త‌గా 9,216 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. క‌రోనాతో నిన్న 391 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,70,115కి చేరుకుంది. నిన్న 73,67,230 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,25,75,05,514 డోసుల వ్యాక్సిన్లు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement