Saturday, April 20, 2024

క‌రోనా కేసులు .. వాటి వివ‌రాలు ..

క‌రోనా కొత్త వేరియంట్ ఓమ్రికాన్ చాప‌కింద నీరులా వ్యాపిస్తోంది. కాగా క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. దేశంలో నిన్న 6,990 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. నిన్న 190మందిని క‌రోనాకి బ‌లి అయ్యారు. నిన్న 10,116మంది క‌రోనా నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. హోం క్వారంటైన్ లో 1,00,543 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం 3,40,18,299 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,68,980గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 123,25,02,767 క‌రోనా డోసుల‌ను వినియోగించారు. ఓమిక్రాన్ తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని వైద్యులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement