Tuesday, April 23, 2024

Get well Soon: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో 16 మందికి కరోనా

రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం రేగింది. విధులు నిర్వహిస్తున్న 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు 14 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.. దీంతో అలర్ట్ అధికారులు అల‌ర్ట్ అయ్యిరు. మాస్క్ లేకుండా పోలీస్ స్టేషన్‌లోకి ఎవరనీ రానివ్వడంలేదు. ఫిర్యాదుదారుడు ఒక్కరే పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆంక్షలు విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement