Monday, March 25, 2024

Big Breaking | కోరమండల్​ లోకోపైలట్​ మహంతి ఇక లేరు.. చికిత్స పొందుతూ కన్నుమూత

ఒడిశాలోని బాలాసోర్​ వద్ద జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో కోరమండల్​ ఎక్స్​ప్రెస్​ లోకోపైలట్​ చనిపోయారు. ఈ ఘటనలో కోరమండల్​ ఎక్స్​ప్రెస్​ లూప్​లైన్​లో ఉన్న గూడ్స్​ బండిని గుద్దుకోవడంతో పెను ప్రమాదానికి దారితీసింది. అయితే.. లోకోపైలట్​ మహంతి రెండూ కాళ్లు తెగిపడ్డాయి. అతడిని భువనేశ్వర్​లోని ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. కాగా, రెండ్రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఇవ్వాల తుదిశ్వాస విడిచినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement