Friday, April 26, 2024

Flash: కానిస్టేబుల్ కు దేహశుద్ది చేసిన ప్రయాణికులు.. అసలేం జరిగిందంటే..

సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద  రాజేందర్ అనే ఆర్టీసీ విజిలెన్స్ కానిస్టేబుల్ ను ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. కరీంనగర్ నుండి సిరిసిల్ల కు వచ్చిన నాన్ స్టాప్ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పట్ల రాజేందర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కానిస్టేబుల్ రాజేందర్ ను ప్రయాణికులు చితకబాదారు. అతన్ని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement