Saturday, April 20, 2024

Big Breaking: ప్ర‌ధాని భ‌ద్ర‌త‌పై విచార‌ణ క‌మిటీ : సుప్రీం కీల‌క ఉత్త‌ర్వులు

పంజాబ్ లో ప్ర‌ధాని భ‌ద్ర‌త‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఇందుకు సంబంధించి విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. రిటైర్డ్ జ‌డ్జి జ‌స్టిస్ ఇందు మ‌ల్హోత్ర నేతృత్వంలో క‌మిటీని ఏర్పాటు చేసింది. క‌మిటీలో స‌భ్యులుగా పంజాబ్ హైకోర్టు రిజిస్ట్రార్, చండీగ‌డ్ డీజీపీ, ఎన్ ఐఏ డీజీ, పంజాబ్ డీజీపీ ఉన్నారు. వీలైనంత త్వ‌ర‌గా నివేదిక ఇవ్వాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement