Friday, April 19, 2024

TS | సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే దివాకర్ రావు

మంచిర్యాల, (ప్రభన్యూస్): ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9వ తేదీన ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో నస్పూర్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, మాజీ ఎమ్మెల్సీ, టీబిజీకెఎస్ ప్రెసిడెంట్ వెంకట్రావు కోరారు. బుధవారం ఎస్ఆర్ పీ-3, ఎస్ఆర్ పీ 3ఏ ఇంక్లైన్ గనిపై జరిగిన గేట్ మీటింగ్ లో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభకు కార్మికులంతా భారీ ఎత్తున హాజరు కావాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement