Thursday, April 18, 2024

నేడు పాలమూరుకు సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ ఇవాళ మహబూబ్‌నగర్‌ పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తల్లి శాంతమ్మ ఇటీవల మరణించిన నేపథ్యంలో సీఎం ఆయనను పరామర్శించనున్నారు. ఆదివారం ఉదయం జరిగే ఆమె దశదిన కర్మలో సీఎం పాల్గొంటారు. భూత్పూర్‌ రోడ్డులోని శాంతమ్మ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement