Wednesday, March 27, 2024

Breaking: మంత్రుల‌తో సీఎం కేసీఆర్ భేటీ

ప్రగతిభవన్ లో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సీఎస్ సోమేశ్ కుమార్ ఏపీకి కేటాయింపు, కొత్త సీఎస్ అంశంపై కేసీఆర్ చర్చిస్తున్నారు. ఈ కీలక సమావేశానికి మంత్రులతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, శాంత కుమారిలు హాజరయ్యారు. అయితే సీఎస్ గా సోమేశ్ కుమార్ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement