Saturday, April 20, 2024

సీఎం కేసీఆర్​ చొరవ.. వర్షంలో తడుస్తూనే బాధితులతో మాటా మంతి!

భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ముంపు పరిస్థితులను అంచనా వేసి.. ప్రజల కష్ట నష్టాలు తెలుసుకునేందుకు ఇవ్వాల (ఆదివారం) హనుమకొండ నుంచి భద్రాచలం రోడ్డు మార్గంలో వెళ్లారు. అయితే.. భద్రాచలంలో పరిస్థితులు పరిశీలించి తిరుగు ప్రయాణంలో ఒక దశలో వర్షం భారీగా వచ్చింది. అయినా.. సీఎం కేసీఆర్​ను కలవడానికి వచ్చిన వారిని పలకరిస్తూ.. వారు చెప్పేదంగా ఆసక్తిగా విన్నారు. సీఎం కేసీఆర్​ తమ బాధ అంతా విని ఓదార్పునివ్వడంతో వరద బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎంతోపాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాథోడ్​ ఇతర అధికారులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement