Wednesday, April 24, 2024

రైతు బాంధ‌వుడు సీఎం కేసీఆర్ – విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి

వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ కేంద్రంలో ఎడ్ల బండి ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి…ఎడ్ల బండ్లు,భారీగా ట్రాక్టర్ లతో ఘన స్వాగతం పలికారు రైతులు… నాయకులు…ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు అంటూ రైత‌న్న‌లు నిన‌దించారు. తాండూరు ప్రధాన రహదారిలో ర్యాలీ కొన‌సాగుతోంది…ఇళ్ళు, దుకాణాల నుండి మంత్రి సబితా రెడ్డికి అభివాదం తెలిపారు స్థానికులు,మహిళలు,యువత. సీఎం కేసీఅర్ రైతు బాంధ‌వునిగా పేరు గాంచార‌ని సబితారెడ్డి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement