Saturday, April 20, 2024

బీజేపీని గాడిదలతో పోల్చిన సీఎం​.. శివసేన ర్యాలీలో ఉద్ధవ్​ చమత్కారం!

బీజేపీని ప్రస్తావిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీతో వారి పొత్తును తెంచుకున్నప్పుడు శివసేన ‘గాడిదలను’ తరిమికొట్టింది’’ అని అన్నారు. శనివారం సాయంత్రం ముంబైలో జరిగిన భారీ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ “మేము గాడిద ధరి హిందువులమని [దేవేంద్ర] ఫడ్నవీస్ అన్నారు. అయితే నేను వారితో (బిజెపి) పొత్తును తెంచుకున్నప్పుడు మేము గాడిదలను తరిమికొట్టాము అని అనడంలో తప్పేముందని ఉద్ధవ్​ థాకరే చమత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement