మాస్క్ పెట్టుకోని సీఐకి ఫైన్ వేసిన ఎస్పీ

గుంటూరు – దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. సెకండ్ వేవ్ మరింత ప్రమాదకరంగా మారింది. దేశవ్యాప్తంగా రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టాయి. కొన్నిచోట్ల లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధించాయి. అంతేకాదు మాస్కు మస్ట్ చేశాయి. ఇంట్లో నుంచి బయటకు వస్తే మాస్కు ధరించాల్సిందే. అలాగే భౌతికదూరం పాటించాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కానీ కరోనా … Continue reading మాస్క్ పెట్టుకోని సీఐకి ఫైన్ వేసిన ఎస్పీ