Wednesday, April 24, 2024

1962లో భారత్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా… అమిత్ షా

1962లో భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ పాలనలో ఒక్క అంగుళం కూడా చైనా ఆక్రమించలేకపోయిందన్నారు. చైనా రాయబారుల నుంచి కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారన్నారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ లో ఆ డబ్బులను ఖర్చు చేశారన్నారు. మోడీ హయాంలో ఇంచుభూమి కూడా కబ్జా కాలేదన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement