Thursday, April 25, 2024

Chhattisgarh : మావోల ఘాతుకం : ఇద్దరి కిడ్నాప్, ఒకరి హత్య

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి ఘాతుకానికి పాల్పడ్డారు. రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఇద్దరు గ్రామస్థులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అయితే మావోయిస్టులు కిడ్నాప్ చేసిన వారిలో ఒకరిని పోలీసు ఇన్‌ఫార్మర్ అనే నేపంతో హత్యచేసి మృతదేహాన్ని అడవిలో పడేశారు. కిడ్నాప్‌కు గురైన మరో యువకుడ్ని కొన్ని గంటల తర్వాత మావోయిస్టుల విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement