Saturday, April 20, 2024

Big Breaking | చెన్నై రెండో వికెట్​ డౌన్​..

ఐపీఎల్​ తొలి మ్యాచ్​లో చెన్నై దూకుడు పెంచింది. అయితే.. గుజరాత్​ బౌలర్లు కూడా దీటుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 23 పరుగులు చేసిన మోయిన్​ అలీ అవుటయ్యాడు.. ప్రస్తుతం 6.3 ఓవర్లలో 58 పరుగులు చేసింది చెన్నై జట్టు..

Advertisement

తాజా వార్తలు

Advertisement