Friday, April 19, 2024

దేశంలో కొత్త‌గా 9,520క‌రోనా కేసులు-41మంది మృతి

కొత్త‌గా 9,520క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 41మంది క‌రోనాకి బ‌ల‌య్యారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,98,696 కు చేరింది. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 87,311 కు చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. మృతుల సంఖ్య 5,27,597 కి చేరింది గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12875 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,37,83,788 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2. 11 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 25 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement