Friday, April 19, 2024

Big Breaking | అయిదు రాష్ట్రాలకు సీఈసీ కీలక ఆదేశాలు.. ఎన్నికల డ్యూటీపై సూచనలు

త్వరలో జనరల్​ ఎలక్షన్స్​ జరగున్న పలు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ మేరకు సీఈసీ ఇవ్వాల (శుక్రవారం) రాత్రి అయిదు రాష్ట్రాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో తెలంగాణ, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​ఘడ్​, మిజోరాం రాష్ట్రాలున్నాయి.

కాగా, సీఈసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల డ్యూటీలో పాల్గొనే అధికారులు సొంత జిల్లాకు చెందిన వారై ఉండకూడదు. ఇక.. ప్రస్తుతం ఉన్న పోస్టింగులో మూడేండ్లకు మించి విధుల్లో కొనసాగరాదు. ఈ ఆదేశాలను ఆయా రాష్ట్రాల సీఈవోలు తప్పకుండా పాటించాలని సీఈసీ ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement