Friday, April 26, 2024

అగస్టా వెస్ట్​ ల్యాండ్​ కేసులో పురోగతి.. రక్షణశాఖ మాజీ కార్యదర్శిపై సీబీఐ అడిషనల్​ చార్జిషీట్

అగస్టా వెస్ట్ ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ కేసుకు సంబంధించి భారత మాజీ రక్షణ కార్యదర్శి శశికాంత్ శర్మపై సీబీఐ అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. శర్మతో పాటు పలువురు రిటైర్డ్ ఐఏఎఫ్ అధికారులను సీబీఐ తన అనుబంధ చార్జిషీట్‌లో ప్రస్తావించింది.శశికాంత్ శర్మపై సీబీఐ ప్రాసిక్యూషన్ మంజూరు చేసినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement