Saturday, April 20, 2024

Breaking: బస్సు బోల్తా..10మందికి తీవ్రగాయాలు..

బస్సు బోల్తాపడి 10మందికి తీవ్రగాయాలైన ఘటన కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట దగ్గర చోటుచేసుకుంది. బస్సు బోల్తపడిన ఘటనలో 10మందికి తీవ్రగాయాలు కాగా. అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. బస్సు బోల్తాపడిన సమయంలో బస్సులో 40మంది అయ్యప్ప భక్తులున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల వెళ్తుండగా.. ఈ ఘటన జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement