Thursday, April 18, 2024

Breaking: బుల్డోజర్ టైర్లు పేలి.. ఇద్దరు మృతి

బుల్డోజర్ టైర్లు పేలి ఇద్దరు మృతిచెందిన ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement