Thursday, April 25, 2024

Breaking : వైఎస్సార్ ‘త‌ల్లిబిడ్డ’ ఎక్స్ ప్రెస్ వాహ‌నాలు – ప్రారంభించిన సీఎం జ‌గ‌న్

విజ‌య‌వాడ‌లో వైఎస్సార్ త‌ల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహ‌నాల‌ను ప్రారంభించారు సీఎం జ‌గ‌న్. 500ఏసీ వాహ‌నాల‌ను ప్రారంభించారు. డెలివ‌రీ అయిన త‌ల్లీ బిడ్డ‌ల‌ను ఉచితంగా వారి ఇంటికి ఈ వాహ‌నాలు చేర్చ‌నున్నాయి. జీపీఎస్ సౌకర్యంతో వాహ‌నాలు న‌డ‌వ‌నున్నాయి. త‌ల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ యాప్ ను ఏపీ స‌ర్కార్ అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. త‌ల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ సేవ‌ల కోసం టోల్ ఫ్రీ నెంబ‌ర్ 102కి డ‌య‌ల్ చేయాల్సి ఉంటుంది. కాగా ఏడాదికి స‌గ‌టున 4ల‌క్ష‌ల మందికి ఈ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement