మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ట్విస్ట్ చోటు చేసుకుంది..కొత్త జట్టులో పాతమంత్రులు కొనసాగనున్నారా..పదిమంది పాత మంత్రుల కొనసాగింపుకే సీఎం జగన్ మొగ్గు చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పనితీరు, కులాలు, జిల్లాల సమీకరణలో భాగంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు సమాచారం. కేబినెట్ లో సీనియర్లు అవసరమనే యోచనలో ఉన్నారట జగన్. పెద్దిరాంచంద్రారెడ్డి,బొత్స సత్యనారాయణ, కొడాలినాని,పేర్నినాని, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
Breaking : మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ట్విస్ట్ – కొత్త జట్టులో పాత మంత్రులు !
Advertisement
తాజా వార్తలు
Advertisement