Friday, April 19, 2024

Breaking : టీఆర్ ఎస్ రెబ‌ల్ అభ్య‌ర్థిగా ర‌వీంద‌ర్ సింగ్ ..

తెలంగాణ‌లో వాడి వేడిగా మారింది ఎమ్మెల్సీ రాజ‌కీయం.. క‌రీంన‌గ‌ర్ జిల్లాలో టీఆర్ ఎస్ రెబ‌ల్ అభ్య‌ర్థిగా ర‌వీంద‌ర్ సింగ్ నిల‌బ‌డ్డారు.. దాంతో త‌మ పార్టీ స‌భ్యులు చేర‌కుండా టీఆర్ ఎస్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. ప‌లు జిల్లాల నుంచి క్యాంపుల‌కు త‌ర‌లింపులు జ‌రుగుతున్నాయి.. మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ఫోన్ సంభాష‌ణ వైర‌ల్ గా మారింది. ఖ‌మ్మం జిల్లా నుంచి గోవాకి టీఆర్ ఎస్ నాయ‌కుల‌ను త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement