Friday, April 26, 2024

Breaking : తిరుమలకి పోటెత్తిన భ‌క్తులు

తిరుమ‌ల‌కి భ‌క్తులు పోటెత్తారు.. ఈ రోజు క్యూలో వెళ్లిన భక్తులకు 48 గంటలకు పైగా దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. అనూహ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు తమ తిరుమల యాత్ర సమయాన్ని పునరాలోచించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.ఇటువంటి అనూహ్య మైన రద్దీ సమయంలో వి ఐ పి లు కూడా తిరుమల యాత్ర విషయాన్ని పునరాలోచించుకుని నిర్ణయం తీసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement