Wednesday, March 27, 2024

Breaking : మూడు రాజ‌ధానులు ర‌ద్దు..? సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించే ఛాన్స్..!

మూడు రాజ‌ధానుల బిల్లును ఏపీ ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది..ఈ మేర‌కు కేబినెట్ లో నిర్ణ‌యం తీసుకున్నామ‌ని మంత్రి కొడాలి నాని తెలిపారు. మూడు రాజ‌ధానుల చ‌ట్టాల‌ను ఉప సంహ‌రించుకున్న ఏపీ ప్ర‌భుత్వం..మూడు రాజ‌ధానుల‌పై సీఎం జ‌గ‌న్ మాట్లాడ‌తార‌ని ఎడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ తెలిపారు. మూడు రాజ‌ధానుల బిల్లు ఉప‌సంహ‌ర‌ణ‌పై జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌నున్నారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పైనే అంద‌రి ఆస‌క్తి నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement