Thursday, March 28, 2024

Breaking : బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో ఉద్రిక‌త్త – ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌కొట్టిన పోలీసులు

గ‌ద్వాల బండి సంజ‌య్ పాద‌యాత్ర‌లో ఉద్రిక‌త్త నెల‌కొంది. పాద‌యాత్ర‌ను అడ్డుకునేందుకు య‌త్నించారు టీఆర్ ఎస్ శ్రేణులు. దాంతో ఇరువ‌ర్గాల‌ను పోలీసులు చెద‌ర‌గొట్టారు. సీఎం కేసీఆర్ కి వ్య‌తిరేకంగా బిజెపి కార్య‌క‌ర్త‌ల నినాదాలు చేశారు. ఇటిక్యాల మండ‌లం వేముల‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement