Saturday, April 20, 2024

Breaking : తెలంగాణ‌లో ఒమిక్రాన్ క‌ల‌క‌లం : ముగ్గురికి నిర్థార‌ణ‌

తెలంగాణ‌లో ఒమిక్రాన్ వ‌ణుకు మొద‌ల‌యింది. హైద‌రాబాద్ లో మూడు ఒమిక్రాన్ కేసుల‌ను గుర్తించారు. అబుదాబి నుంచి వ‌చ్చిన ఇద్ద‌రికి ఒమిక్రాన్ నిర్థార‌ణ అయింది. వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నారు ఒమిక్రాన్ బాధితులు. కాగా హైద‌రాబాద్ నుంచి విదేశాల‌కు వెళ్ళిన మ‌రో ప్ర‌యాణికుడికీ ఒమిక్రాన్ అని తేలింది. ప్ర‌యాణికుడు వెళ్లిపోయిన త‌ర్వాత ఒమిక్రాన్ గా గుర్తించారు. దాంతో అప్ర‌మ‌త్త‌మ‌య్యారు అధికారులు. అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ లు ధ‌రించాల‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement