Friday, April 19, 2024

Breaking : చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి ‘సుబ్బారాయుడు’

న‌ర్సాపురంలో మాజీ మంత్రి వ‌ర్సెస్ ఎమ్మెల్యే అన్న‌ట్టుగా మారింది వ్య‌వ‌హారం. ప్ర‌సాద‌రాజుకు వ్య‌తిరేకంగా ర్యాలీ చేప‌ట్టారు. న‌ర్సాపురాన్ని జిల్లా కేంద్రం చేయ‌డంలో ప్ర‌సాద‌రాజు విఫ‌లం అయ్యార‌ని ఈ ర్యాలీని చేప‌ట్టారు. దాంతో ప్ర‌సాద‌రాజుకు మ‌ద్ద‌తిచ్చి త‌ప్పు చేశాన‌ని సుబ్బారాయుడు అన్నారు. దాంతో త‌న చెప్పుతో తానే కొట్టుకుని క్ష‌మాప‌ణ చెప్పారు సుబ్బారాయుడు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. న‌ర్సాపురాన్ని జిల్లా కేంద్రం చేసే వ‌ర‌కు రాజీలేని పోరాటాన్ని సాగిస్తామ‌న్నారు సుబ్బారాయుడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement