Wednesday, April 17, 2024

Breaking: ఈతకు వెళ్లిన స్టూడెంట్స్.. కాకతీయ కాలువలో గల్లంతు..

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. ఈతకు వెళ్లిన ఇద్దరు స్టూడెంట్స్ గల్లంతైన ఘటన ఆదివారం జరిగింది. డాక్టర్ కాలనీలోని కాకతీయ కెనాల్ వద్ద ఇద్దరు విద్యార్థులు ఈతకని వెళ్లి కనిపించకుండా పోయారు. రెస్క్యూ టీం, మట్టెవాడ పోలీసులు కాకతీయ కెనాల్ వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

విద్యార్థుల ఎవరనేదానిపై వివరాలు ఆరాతీయగా.. వరంగల్ గిర్మాజీపేటకు చెందిన 9వ తరగతి చదువుతున్న ఆకాశ్, హర్షగా గుర్తించారు. కెనాల్ వద్ద ఫ్లోటింగ్ పెరుగుతుండడంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement