Friday, March 29, 2024

Breaking : ముచ్చింత‌ల్ చేరుకున్న రాష్ట్ర‌ప‌తి – స్వాగ‌తం ప‌లికిన చిన‌జీయ‌ర్ స్వామి

ఆర్మీహెలికాఫ్ట‌ర్ లో ముచ్చింత‌ల్ కి చేరుకున్నారు రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్. ఆయ‌న‌కి చిన‌జీయ‌ర్ స్వామి స్వాగ‌తం ప‌లికారు. రామానుజ స‌హ‌స్రాబ్ధివేడుక‌ల్లో పాల్గొన్నారు రాష్ట్ర‌ప‌తి. 108దివ్య దేశాల‌ను సంద‌ర్శించ‌నున్నారు.దివ్య‌సాకేతంలో ఆధ్యాత్మిక శోభ సంత‌రించుకుంది. రామానుజ స్వ‌ర్ణ‌విగ్ర‌హాన్ని రామ్ నాథ్ ఆవిష్క‌రించ‌నున్నారు. 120కిలోల స్వ‌ర్ణ రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని రాష్ట్ర‌ప‌తి ఆవిష్క‌రించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement