Saturday, April 20, 2024

Breaking : స్పీక‌ర్ పోచారంకి క‌రోనా..గ‌చ్చిబౌలి ఏఐజీ ఆసుప‌త్రిలో చికిత్స‌..

స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి క‌రోనా పాజిటివ్ గా తేలింది. గ‌చ్చిబౌలి ఏఐజీ ఆసుప‌త్రిలో చేరారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. త‌న ఆరోగ్యం క్షేమంగానే ఉంద‌ని తెలిపారాయ‌న‌. ఈ మేర‌కు త‌న‌ని క‌లిసిన వారంతా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. కాగా ఇటీవ‌ల పోచారం మ‌న‌వ‌రాలి పెళ్ళికి హాజ‌ర‌య్యారు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జ‌గ‌న్. వీరితో పాటు ప‌లువురు మంత్రులు, టీఆర్ ఎస్ నేత‌లు పెళ్ళికి విచ్చేశారు..వారంతా క‌రోనా టెస్ట్ లు చేయించుకోవాల‌ని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement