Wednesday, April 24, 2024

Breaking : న‌గ‌రిలో సీనియ‌ర్ హీరోయిన్ – రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటోన్న వాణీ విశ్వ‌నాథ్

న‌గ‌రిలో త‌ళుక్కుమంటోంది సీనియ‌ర్ న‌టి వాణీ విశ్వ‌నాథ్. రాజ‌కీయాల్లోకి రానున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మేర‌కు ఆమె న‌గ‌రిలో ప‌లువురిని క‌లుస్తోంద‌ట‌. కాగా ఈ సారి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తాన‌ని ప్ర‌క‌ట‌న చేసింది వాణీ విశ్వ‌నాథ్. ఈ మేర‌కు బీజేపీ లేదా జ‌న‌సేన‌లో చేర‌వ‌చ్చ‌నే ఊహాగానాలు వ్య‌క్తమ‌వుతున్నాయి. వాణీ విశ్వ‌నాథ్ ఎంట్రీతో హాట్ హాట్ గా న‌గ‌రి పాలిటిక్స్ మారాయి. మ‌రి ఏమ‌వుతుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement