Thursday, March 28, 2024

Breaking : వ‌ర‌ద నీటిలో ఆర్టీసీ బ‌స్సులు..కండ‌క్ట‌ర్ తో స‌హా ముగ్గురు మృతి..

క‌డ‌ప‌లో వ‌ర‌ద భీభ‌త్సం సృష్టించింది. రామాపురం ద‌గ్గ‌ర చెయ్యేరు న‌దికి వ‌ర‌ద‌నీరు పోటెత్తింది. వ‌ర‌ద‌లో రెండు ఆర్టీసీ బ‌స్సులు చిక్కుకున్నాయి. ప‌ల్లె వెలుగు బ‌స్సు పూర్తిగా నీట మునిగింది. కండ‌క్ట‌ర్, ప్ర‌యాణికులు స‌హా ముగ్గురు మృతి చెందారు. కాగా మ‌రో ప‌ల్లె వెలుగు బ‌స్సు పైకెక్కి డ్రైవ‌ర్ ఆర్త‌నాదాలు చేశారు. మ‌రో రెండు బ‌స్సుల‌ను వ‌ర‌ద‌నీరు ముంచెత్తింది. దాంతో ప్ర‌యాణికులు బ‌స్సుపైకెక్కారు. కాపాడాలంటూ ప్ర‌యాణికులు ఆర్త‌నాదాలు చేశారు. వీరిని ర‌క్షించేందుకు రెస్య్కూ టీం ప్ర‌య‌త్నిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement