Saturday, April 20, 2024

Breaking : ట‌ప్పాచ‌బుత్రాలో రౌడీ షీట‌ర్ల వీరంగం..

హైద‌రాబాద్ ట‌ప్పాచ‌బుత్రాలో రౌడీషీట‌ర్లు వీరంగం సృష్టించారు. జేసీబీతో వైష్ణ‌వి వైన్స్, స్నేహ చికెన్ సెంట‌ర్ ని కూల్చివేశారు. రూ. 37ల‌క్ష‌ల విలువైన మ‌ద్యం ధ్వంసం చేశారు. చికెన్ సెంట‌ర్ లో రూ.50వేల ఆస్తిన‌ష్టం జ‌రిగింది. మ‌హావీర్ క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ ,క్రిస్ట‌ల్ గార్డెన్స్ ,చంద్ర‌మౌళి కిర‌ణ్ లు దాడి చేశార‌ని బాధితులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement