Sunday, April 14, 2024

Breaking : ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌ని ప‌రామ‌ర్శిస్తా – ప‌వ‌న్ క‌ల్యాణ్ – రూ.ల‌క్ష ఆర్థిక‌సాయం

ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శిస్తాన‌ని తెలిపారు న‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. ఒక్కో కుటుంబానికి రూ.ల‌క్ష చొప్పున ఆర్థిక‌సాయం అందించనున్నారు. రైతులు, కౌలు రైతుల ప‌క్షాన నిల‌బ‌డ‌తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఏపీలో రైతులు, కౌలు రైతులు ఆత్మ‌హ‌త్య‌లు బాధాక‌రం అన్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్. కౌలు రైతుల బాధ‌ల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement