Saturday, March 23, 2024

Breaking : 12మంది రాజ్య‌స‌భ స‌భ్యుల స‌స్పెన్ష‌న్ ఎత్తివేయాల‌ని విప‌క్ష నేత‌ల డిమాండ్ ..

ఢిల్లీలో విప‌క్ష పార్టీల స‌మావేశం జ‌రిగింది.. 12మంది రాజ్య‌స‌భ స‌భ్యుల స‌స్పెన్ష‌న్ పై చ‌ర్చ జ‌రిగింది. 12మందిపై స‌స్పెన్ష‌న్ ఎత్తి వేయాల‌ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. క్ష‌మాప‌ణ చెప్పే ప్ర‌స్త‌క్తే లేద‌ని కాంగ్రెస్ నేత‌లు తేల్చి చెప్పారు. రాజ్య‌స‌భ‌ను బాయ్ కాట్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు విప‌క్ష నేత‌లు..

Advertisement

తాజా వార్తలు

Advertisement