Wednesday, April 24, 2024

Breaking : ఇబ్ర‌హీంప‌ట్నంలో ఉద్రిక‌త్త – రాళ్లు , క‌ర్ర‌ల‌తో దాడి చేసుకున్న టీఆర్ ఎస్, కాంగ్రెస్ నేత‌లు

రంగారెడ్డి జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో ఉద్రిక‌త్త నెల‌కొంది. కాంగ్రెస్, టీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. రాళ్లు, క‌ర్ర‌ల‌తో ఇరువ‌ర్గాలు ప‌ర‌స్ప‌రం దాడి చేసుకున్నారు. దాంతో పీఎస్ లో టీఆర్ ఎస్ నేత‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు ఫిర్యాదు చేశారు. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ ధ‌ర్నా చేప‌ట్టింది. టీఆర్ ఎస్ నేత‌ల‌పై కేసు న‌మోదు చేయాల‌ని వారు డిమాండ్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement