Friday, April 26, 2024

Breaking : ఆడ‌పిల్ల పుడుతుంద‌నే భ‌యంతో నిండు ‘గ‌ర్భిణి’ ఆత్మ‌హ‌త్య

ఎన్టీఆర్ న‌గ‌ర్ లో నిండు గ‌ర్భిణి ర‌మ్య ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుడుతుంద‌నే అనుమానంతో ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అత్తింటిలో ర‌మ్య ఉరివేసుకుంది. పోస్ట్ మార్టంలో మ‌గ‌శిశువుగా గుర్తించారు వైద్యులు. అత్తింటి వేధింపులే కార‌ణ‌మ‌ని ర‌మ్య త‌ల్లి ఫిర్యాదు చేసింది. ఈ సంఘ‌ట‌న మంచిర్యాల‌లో చోటు చేసుకుంది. పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement