Wednesday, April 24, 2024

Breaking : లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.25కి పెంపు – పెర‌గ‌నున్న పెట్రోల్ ధ‌ర‌ !

అంత‌ర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధ‌ర‌లు మండుతున్నాయి. ఒకేసారి లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.25కి పెరిగింది. దాంతో బ‌ల్క్ యూజ‌ర్ల‌కు డీజిల్ ధ‌ర షాక్ ఇచ్చింది. ఇక త్వ‌ర‌లో సామాన్యుల‌పై కూడా భారం ప‌డ‌నుంది. పెట్రోల్ ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంది. ఐదు రాష్ట్రాల ఎల‌క్ష‌న్స్ ముగిసిన నేప‌థ్యంలో కేంద్రం పెట్రోల్ ధ‌ర‌ల‌పై నిర్ణ‌యం తీసుకోనుంద‌నే సంకేతాలు అందుతున్నాయి. మ‌రి పెట్రోల్ ధ‌ర ఎంత పెర‌గ‌నుందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement