Wednesday, April 24, 2024

Breaking : సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు బీసీ జ‌న‌గ‌ణ‌న అవ‌స‌రం..మంత్రి వేణుగోపాల్..

కులాల వారీగా బీసీ జ‌న‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు మంత్రి వేణుగోపాల్. కులాల వారీగా బీసీ జ‌న‌గ‌ణ‌న చేప‌ట్టాల‌ని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. 1931లో చివ‌రిసారిగా కులాల‌వారీగా జ‌న‌గ‌ణ‌న చేప‌ట్టారు. వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల అభివృద్ధికి కుల‌గ‌ణ‌న ఉప‌క‌రిస్తుందన్నారు..నిజ‌మైన నిరు పేద‌ల‌కు ఇది ఎంతో ఉప‌యోగ‌క‌ర‌మ‌ని చెప్పారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు బీసీ జ‌న‌గ‌ణ‌న అవ‌స‌ర‌మ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement