Thursday, April 25, 2024

Breaking : మంత్రి రోజా సెల్ చోరీ – నిమిషాల వ్య‌వ‌ధిలో దొరికిన దొంగ‌

తిరుప‌తిలో మంత్రి రోజా సెల్ ఫోన్ చోరీకి గుర‌యింది. ప‌ద్మావ‌తి గెస్ట్ హౌస్ లో సెల్ ఫోన్ ని దొంగిలించారు. దాంతో మంత్రి రోజా పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ప‌రిశీలించారు పోలీసులు. చోరీ చేసిన వ్య‌క్తి కారులో వెళ్లిన‌ట్లు గుర్తించారు పోలీసులు. కాగా ఫోన్ పోయిన నిమిషాల వ్య‌వ‌థిలో దొంగ‌ని ప‌ట్టేశారు పోలీసులు. దాంతో రోజా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement